4peoplemedia

4peoplemedia

ఇంటింటికీ మన్యం పోలీస్.. ప్రజల చెంతకే పోలీస్ సేవలు…

ఇంటింటికీ మన్యం పోలీస్.. ప్రజల చెంతకే భద్రతా సేవలు

పాలకొండ, ఆగస్టు 19: ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలను అందించడంతో పాటు, ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ఇంటింటికీ… మన్యం పోలీస్” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల…

బోరున ఏడ్చేసిన ఫరియా అబ్దుల్లా.. అసలేం జరిగిందంటే?

జాతిరత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఇస్లాంపై నమ్మకంతో ఆ మతాన్ని స్వీకరించారని, తాను కూడా ఇస్లాం గురించి మంచి విషయాలు చెబుతుంటానని తెలిపారు. తన తల్లి చెప్పిన “అల్లా అన్నింటా ఉంటారు” అనే మాటలను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తానని ఫరియా చెప్పారు. ఇటీవల బోనాల ఉత్సవాల్లో పాల్గొనడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కన్నీళ్లు పెట్టుకున్న ‘చిట్టి’..? హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన మత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఇస్లాంపై నమ్మకంతో ఆ మతాన్ని స్వీకరించారని ఆమె తెలిపారు. తాను కూడా ఇస్లాం గురించి మంచి విషయాలను చెబుతుంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన “అల్లా అన్నింటా ఉంటారు”…

కొత్తగా నియమితులైన టీచర్ల నిరసన.. జగన్‌ ప్రచారంపై ఆగ్రహం…

కర్నూలులో కొత్తగా నియమితులైన టీచర్ల ఆత్మగౌరవ నిరసన

కర్నూలు: డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కర్నూలులో నిరసనకు దిగారు. కొండారెడ్డి బురుజు వేదికగా నిర్వహించిన ఆత్మగౌరవ నిరసనలో టీచర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని వారు స్పష్టం చేశారు.

HYDRAA ఉద్యోగాలకు పోటెత్తిన యువత.. 150 పోస్టులకు వేలాదిమంది..

HYDRAA ఉద్యోగాలకు పోటెత్తిన యువత.. 150 పోస్టులకు వేలాదిమంది

హైదరాబాద్‌: HYDRAAలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల కోసం నిర్వహించిన వాక్‌-ఇన్‌ టెస్టులకు వేలాది మంది యువత పోటెత్తారు. హైదరాబాద్‌లోని స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఊహించని స్థాయిలో అభ్యర్థులు తరలిరావడంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. 100 DRF అసిస్టెంట్‌, 50 హెవీ వెహికల్‌ డ్రైవర్‌ పోస్టులకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కేవలం 150…

‘దిశ’ను రద్దు చేయడంపై జగన్ ఫైర్.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

అమరావతి: ఏపీలో ‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూపొందించిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ‘దిశ’ ద్వారా SOS అలర్ట్‌లు, ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు, గ్రామస్థాయిలో మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్‌, ఫోరెన్సిక్‌ సేవలు, ప్రత్యేక…

మమితా బైజు స్టెప్పులతో ఆడియో లాంచ్‌కు ఊపు.. వైరల్‌గా మారిన డ్యాన్స్…

యువ నటి మమితా బైజు మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన మమితాకు ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లు, హర్షధ్వానాలు లభించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమె డ్యాన్స్ ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మమితా బైజు పలు ప్రతిష్ఠాత్మక చిత్రాలతో బిజీగా ఉండగా, ఆమె నటించిన 'Vishwanath & Sons' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

యువ నటి మమితా బైజు మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన మమితాకు ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లు, హర్షధ్వానాలు లభించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా,…

నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి..

నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి

నేపాల్‌ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్‌లోని సున్సరి జిల్లా కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం హింస సిరహా, ధనుషా సహా మధేష్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘర్షణలకు కారణమైన ఘటనపై భిన్న…

మోదీ అవిశ్రాంత సేవను కొనియాడుతూ భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan, Bhogapuram Airport

భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం చేస్తున్న నిరంతర సేవలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవ కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారని,…

ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్…

The inauguration of the Alluri Sitarama Raju International Airport, Bhogapuram, marks a transformative chapter in Andhra Pradesh's development, especially for Uttarandhra, which is set to emerge as a key growth engine of the State.

ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రాష్ట్రంలో మరో…