Category Latest News

కొత్తగా నియమితులైన టీచర్ల నిరసన.. జగన్‌ ప్రచారంపై ఆగ్రహం…

కర్నూలులో కొత్తగా నియమితులైన టీచర్ల ఆత్మగౌరవ నిరసన

కర్నూలు: డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కర్నూలులో నిరసనకు దిగారు. కొండారెడ్డి బురుజు వేదికగా నిర్వహించిన ఆత్మగౌరవ నిరసనలో టీచర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని వారు స్పష్టం చేశారు.

HYDRAA ఉద్యోగాలకు పోటెత్తిన యువత.. 150 పోస్టులకు వేలాదిమంది..

HYDRAA ఉద్యోగాలకు పోటెత్తిన యువత.. 150 పోస్టులకు వేలాదిమంది

హైదరాబాద్‌: HYDRAAలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల కోసం నిర్వహించిన వాక్‌-ఇన్‌ టెస్టులకు వేలాది మంది యువత పోటెత్తారు. హైదరాబాద్‌లోని స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఊహించని స్థాయిలో అభ్యర్థులు తరలిరావడంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. 100 DRF అసిస్టెంట్‌, 50 హెవీ వెహికల్‌ డ్రైవర్‌ పోస్టులకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కేవలం 150…

నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి..

నేపాల్‌లో మత ఉద్రిక్తతలు.. బోల్బం ఊరేగింపు తర్వాత హింస, ముగ్గురు మృతి

నేపాల్‌ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్‌లోని సున్సరి జిల్లా కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం హింస సిరహా, ధనుషా సహా మధేష్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘర్షణలకు కారణమైన ఘటనపై భిన్న…

ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్…

The inauguration of the Alluri Sitarama Raju International Airport, Bhogapuram, marks a transformative chapter in Andhra Pradesh's development, especially for Uttarandhra, which is set to emerge as a key growth engine of the State.

ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రాష్ట్రంలో మరో…

రొయ్యల మేత ధరలు నియంత్రించాలి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆక్వా ఉత్పత్తి వ్యయం 20%కిపైగా పెరిగిందని తెలిపారు. ఆక్వా రంగానికి రక్షణగా దేశీయ మార్కెట్ బలోపేతం, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏపీ…