4peoplemedia

4peoplemedia

చరిత్ర సృష్టించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్.. మోదీ చేతుల మీదుగా ఘన ప్రారంభం…

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. సుమారు ₹5,600 కోట్ల వ్యయంతో, 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు…

ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ..

the odyssey movie

🎬 4People Media Rating THE ODYSSEY Movie క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రోజన్ యుద్ధం, సైక్లోప్స్ ఫైట్, సముద్ర యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. మ్యాట్ డేమన్ నటన, గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే 3 గంటల నిడివి, కొంత నెమ్మదైన కథనం…

మొబైల్ తయారీకి రూ.62,500 కోట్లతో కేంద్రం భారీ పథకం…

కేంద్ర ప్రభుత్వం: కేంద్ర క్యాబినెట్ రూ. 62,500 కోట్ల బడ్జెట్‌తో మొబైల్ ఫోన్ తయారీ పథకం MPMS కు ఆమోదం తెలిపింది. భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచడానికి, స్వదేశీ విలువను పెంపొందించడానికి, సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి మరియు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో…

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభం: సీఎం

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్… విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు, భద్రత, నిర్వహణపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రొయ్యల మేత ధరలు నియంత్రించాలి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆక్వా ఉత్పత్తి వ్యయం 20%కిపైగా పెరిగిందని తెలిపారు. ఆక్వా రంగానికి రక్షణగా దేశీయ మార్కెట్ బలోపేతం, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏపీ…

బోనాల పండుగ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు…

మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ బోనాల పండుగ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.