Category Andhra Pradesh

ఇంటింటికీ మన్యం పోలీస్.. ప్రజల చెంతకే పోలీస్ సేవలు…

ఇంటింటికీ మన్యం పోలీస్.. ప్రజల చెంతకే భద్రతా సేవలు

పాలకొండ, ఆగస్టు 19: ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలను అందించడంతో పాటు, ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ఇంటింటికీ… మన్యం పోలీస్” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల…

కొత్తగా నియమితులైన టీచర్ల నిరసన.. జగన్‌ ప్రచారంపై ఆగ్రహం…

కర్నూలులో కొత్తగా నియమితులైన టీచర్ల ఆత్మగౌరవ నిరసన

కర్నూలు: డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కర్నూలులో నిరసనకు దిగారు. కొండారెడ్డి బురుజు వేదికగా నిర్వహించిన ఆత్మగౌరవ నిరసనలో టీచర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని వారు స్పష్టం చేశారు.

‘దిశ’ను రద్దు చేయడంపై జగన్ ఫైర్.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

అమరావతి: ఏపీలో ‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూపొందించిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ‘దిశ’ ద్వారా SOS అలర్ట్‌లు, ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు, గ్రామస్థాయిలో మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్‌, ఫోరెన్సిక్‌ సేవలు, ప్రత్యేక…

ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్…

The inauguration of the Alluri Sitarama Raju International Airport, Bhogapuram, marks a transformative chapter in Andhra Pradesh's development, especially for Uttarandhra, which is set to emerge as a key growth engine of the State.

ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రాష్ట్రంలో మరో…

చరిత్ర సృష్టించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్.. మోదీ చేతుల మీదుగా ఘన ప్రారంభం…

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు నిజమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. సుమారు ₹5,600 కోట్ల వ్యయంతో, 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు…

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభం: సీఎం

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్… విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు, భద్రత, నిర్వహణపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రొయ్యల మేత ధరలు నియంత్రించాలి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆక్వా ఉత్పత్తి వ్యయం 20%కిపైగా పెరిగిందని తెలిపారు. ఆక్వా రంగానికి రక్షణగా దేశీయ మార్కెట్ బలోపేతం, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏపీ…